వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండలం ర్యాలి శ్రీ జగన్మోహిని కేశవ, గోపాలస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు చేపట్టారు. 5 నెలల 29 రోజులకు ప్రధాన హుండీ ద్వారా రూ.10,40,513, అన్నదానం హుండీ ద్వారా రూ.4,06,554 లభించాయి.
మొత్తం రూ.14,47,067 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ద్వారపూడి సురేశ్బాబు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకలను పకడ్బందీగా లెక్కించారు.
Comments
Loading comments...

