Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 8:04 PM విజయనగరంGeneral
ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - Udayam
ఈవ్‌ టీజింగ్‌ , ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధాకృష్ణ మూర్తి హెచ్చరించారు. మంగళవారం విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఓ పైవేట్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. సైబర్‌ నేరాలకు గురికాకుండా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...