వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాస్లాలా ప్రతాప్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 82వ జయంతిని నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ గోక గణేష్రెడ్డి నివాళులర్పించారు.
రాజీవ్గాంధీ దేశాభివృద్ధికి విశేష సేవలందించారని, యువతకు ఐటీ రంగాన్ని చేరువ చేసి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

