Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.840 కోట్లతో కరీంనగర్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం: బండి సంజయ్

Follow Udayam on Google
sudheer Sep 16, 2026 3:31 PM కరీంనగర్General
కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులతో గల్లీగల్లీలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామన్నారు. రూ.96 కోట్లతో డంపింగ్ యార్డ్ పనులు చేపడుతుండగా, వారం రోజుల్లో టెండర్లు మొదలవుతాయని చెప్పారు. ఇటీవల 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Comments

G
Loading comments...