Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.53 లక్షల ఎంఆర్సీ భవనం నిరుపయోగం

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 4:54 PM పార్వతీపురం మన్యంGeneral
రూ.53 లక్షల ఎంఆర్సీ భవనం నిరుపయోగం - Udayam
గరుగుబిల్లి మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) కోసం రూ.53 లక్షలతో నిర్మించిన నూతన భవనం పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఎంఆర్సీ కార్యకలాపాలు ఇప్పటికీ జెడ్పీ హైస్కూల్లోని ఇరుకైన గదిలోనే కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల రాకపోకలతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...