Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 9:46 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. - Udayam
అల్వాల్ సర్కిల్‌లోని తుర్కపల్లి డివిజన్ న్యూ బంజారా కాలనీలో రూ.30 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను గురువారం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాలనీల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. స్థానికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...