వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఉప్పల్లో కేటాయించిన రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కాపాడాలని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
వైద్యం, వసతి తదితర అవసరాలకు ఉపయోగపడేలా కేటాయించిన భూమిని కబ్జా చేస్తున్నారని కమిటీ నేత మిరుదొడ్డి శ్యామ్ ఆరోపించారు. భూమిని పరిరక్షించాలని కోరారు.
Comments
Loading comments...

