Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1400 కోట్ల అండర్‌గ్రౌండ్ కేబులింగ్ కాంట్రాక్ట్ ఒక్క కంపెనీకే ఎందుకు

Follow Udayam on Google
G,SATHISH Sep 12, 2026 6:53 PM హైదరాబాద్General
HYDలో రూ.1,400 కోట్ల అండర్‌గ్రౌండ్ కేబులింగ్ కాంట్రాక్ట్‌ను ఒక్క కంపెనీకే ఇవ్వడంపై MIM MLA అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆ కంపెనీకి వరుసగా కాంట్రాక్టులు దక్కుతున్నాయని, బీజేపీకి కూడా డబ్బులు ఇస్తుందని ఆరోపించారు. రైతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవంటున్న ప్రభుత్వం, కాంట్రాక్టర్‌కు మాత్రం సమయానికి బిల్లులు చెల్లిస్తోందన్నారు. RTI ద్వారా బిల్లుల వివరాలు అడిగినా ఇవ్వడం లేదని తెలిపారు

Comments

G
Loading comments...