Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 2:55 PM నిజామాబాద్General
రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి - Udayam
తెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని BC, SC, ST-JAC, DSP నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్‌కు వినతిపత్రం అందజేశారు. బకాయిల కారణంగా పేద విద్యార్థులు చదువులు కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...