Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.13.69 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లో అభివృద్ధి పనులు

Follow Udayam on Google
sreekanth patel Aug 31, 2026 4:08 PM మహబూబ్‌నగర్General
రూ.13.69 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లో అభివృద్ధి పనులు - Udayam
జడ్చర్ల ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లో రూ.13.69 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ, పశువైద్యశాల, ఆరోగ్య కేంద్రం, ఫంక్షన్‌ హాళ్లు, కమ్యూనిటీ భవనాలు నిర్మించనున్నారు. నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని రూ.6.50 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వంతో పోరాడానని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...