వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ పట్టణంలోని నవ దుర్గా గణేష్ మండల్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మండపంలో ప్రత్యేకంగా రూపొందించిన గణపతి విగ్రహం రుద్ర రూపంలో భక్తులను ఆకట్టుకుంటోంది.
నిత్య పూజలు, హారతులతో పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
Comments
Loading comments...

