వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజారవాణా సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో మీసేవ ఆధ్వర్యంలో ‘మీటికెట్’ యాప్ను టీజీఎస్ ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది.
ఆర్టీసీ, మెట్రో టికెట్లతో పాటు ఆటో, క్యాబ్లను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ సొంతంగా ఆటోలు నడుపుతుందన్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

