వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీ జేఏసీ మలిదశ పోరాటం

డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఈనెల 14 నుంచి 19 వరకు రెండోదశ ఉద్యమం చేపడుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.
మూసేసిన డిపోల పునరుద్ధరణ, విద్యుత్ బస్సుల నిర్వహణ సహా 30 అంశాలపై యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Comments
Loading comments...