Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ శివాలయాల్లో భక్తుల రద్దీ

రూపేష్ గౌడ్ Jul 13, 2026 11:22 AM ఎన్టీఆర్ జిల్లా 2 viewsabout 2 hours ago
నందిగామ శివాలయాల్లో భక్తుల రద్దీ - Udayam Digital
నందిగామ మండలంలోని పల్లగిరి, దాములూరు కూడలి శివాలయాల్లో సోమవారం భక్తుల రద్దీ తీవ్రంగా నెలకొంది. ఆరుద్ర నక్షత్రం మరియు మాస శివరాత్రి ఒకే రోజు రావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు విశేష అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు ఎంతగానో మారుమోగాయి.

Comments

G
Loading comments...