వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండలం గుమ్మలదొడ్డి హైవేపై ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న ఎస్సై నాగమణి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

