వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మంచిర్యాల జిల్లా మందమర్రిలో కొత్తగూడెం నుండి బెల్లంపల్లి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.
ఈ ఘటనలో డ్రైవర్తో పాటు ఒక ప్రయాణికునికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో ఒకే ప్రయాణికుడు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
Comments
Loading comments...

