Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠ్యపుస్తకాల్లో రోశయ్య జీవిత చరిత్ర: లోకేశ్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 7:02 PM విశాఖపట్నంGeneral
పాఠ్యపుస్తకాల్లో రోశయ్య జీవిత చరిత్ర: లోకేశ్‌ - Udayam
విశాఖలో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్‌ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్రపై పుస్తకాలు రాయాలని, మ్యూజియం ఏర్పాటు చేయాలని సూచించారు. రోశయ్య కృషిని గుర్తుంచుకునేలా పాఠ్యపుస్తకాల్లో ప్రత్యేక అధ్యాయం చేర్చాలని లోకేశ్‌ అన్నారు. అందుకు సంబంధించిన బాధ్యతను తానే తీసుకుంటానని తెలిపారు.

Comments

G
Loading comments...