వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గం లోని రాంపూర్ లో ఈ నెల 6, 7 తేదీలలో నిర్వహించే కోట మైసమ్మ, పోచమ్మ దేవత బోనాలను పురస్కరించుకొని ఆలయాలకు వెళ్లే రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
గుంతల మయంగా మారిన రోడ్లతో భక్తులు ఇబ్బంది పడొద్దని సర్పంచ్ నిర్మల శ్రీశైలం ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది మొర్రం పోసి చదును చేశారు.
Comments
Loading comments...

