Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి విడదల రజిని దిగ్భ్రాంతి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 27, 2026 12:49 PM పల్నాడుGeneral
రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి విడదల రజిని దిగ్భ్రాంతి - Udayam
చిలకలూరిపేట వద్ద ఆటో ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆమె, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తగిన రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...