వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలం రాజ్యనాయక్ తండా సమీపంలో ఈనెల 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీత చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
జగన్, సీత దంపతులు బైక్పై వెళ్తుండగా ఆటో ఢీకొట్టడంతో సీతకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

