వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం కొత్తపల్లి జాతీయ రహదారి బ్రిడ్జి సమీపంలో బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బొడ్డపాడుకు చెందిన కొత్తపల్లి కాంతారావు (40) తీవ్రంగా గాయపడ్డాడు.
హరిపురం, టెక్కలి ఆసుపత్రులకు తరలించగా తలకు తీవ్ర గాయాలతో సోమవారం మృతి చెందాడు. కంచిలి మండలంలో కుక్గా పనిచేస్తున్న కాంతారావు మృతిపై మందస పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

