వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్పురా పీఎస్ పరిధిలోని జూ పార్క్ సమీపంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన టాటా ఏస్ ట్రక్, లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో షాద్నగర్కు చెందిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

