Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం

Harika Jun 22, 2026 9:05 AM సిద్దిపేట 4 viewsabout 2 hours ago
సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం - Udayam Digital
సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై ద్విచక్ర వాహనం ట్రాక్టరును ఢీకొనడంతో ముంబైకి చెందిన దంపతులు మృతి చెందారు. మహేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన దీక్ష ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన వీరు స్వగ్రామానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...