వార్తలకు తిరిగి వెళ్లండి
నార్సింగిలో రోడ్డు ప్రమాదం

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కార్పెంటర్ను వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చి నగరంలో నివాసముంటున్న సుశీల్ కుమార్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...