వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూరు, ఇంజాపూర్, మన్నెగూడల్లో విలువైన ప్రభుత్వ భూములు, రాచకాల్వలు, శ్మశానాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు కుమ్మక్కై ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
తప్పుడు నివేదికలతో కలెక్టర్నే తప్పుదోవ పట్టిస్తున్న రెవెన్యూ, టౌన్ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

