వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేసిన రక్తదాతలను ఇండియన్ రెడ్క్రాస్ సెక్రటరీ కే సత్యం అభినందించారు.
స్దానిక క్వీన్స్ NRI హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లలితకు, తిరుమల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాలవలస విజయ్ లకు ఎ-నెగిటివ్ రక్తం అవసరం కాగా సాధన యువజన సంఘం అధ్యక్షులు దుర్గాప్రసాద్ స్పందించిన సాధన సభ్యులు,నిత్య రక్తదాతలు చంద్రశేఖర్,శరత్ కుమార్ రక్తదాతలను సమీకరించి రక్తదానం చేయించారు.
Comments
Loading comments...

