వార్తలకు తిరిగి వెళ్లండి

మహానీయుల పోరాటాలను ఆదర్శంగా తీసుకొని స్వాతంత్ర్య ఫలాలను దేశప్రగతికి ఇంధనంగా మార్చాలని MLA నసీర్ పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలో అంజుమన్ స్కూల్, నల్లచెరువు, సంగడిగుంట, చాకలిబజార్, మాయబజార్ తదితర ప్రాంతాల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నసీర్ పాల్గొని జెండా వందనం చేశారు.
అనంతరం రక్తదానం చేసి మాట్లాడారు. విద్య ద్వారా అవకాశాలను అందిపుచ్చుకొని దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషించాలని చెప్పారు.
Comments
Loading comments...

