వార్తలకు తిరిగి వెళ్లండి

నందివానివలస-తోటపల్లి రహదారి నాగావళి వంతెన పాత బ్రిడ్జి వద్ద గల 90 డిగ్రీల మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదాల నివారణకు మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.
Comments
Loading comments...

