Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షిత మంచినీటి ట్యాంక్లో క్లోరినేషన్ పనులు

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 5:58 PM విజయనగరంGeneral
మెరకముడిదాం మండలం గర్భాం మేజర్ పంచాయతీలో రక్షిత మంచినీటి ట్యాంకుకు ఆదివారం క్లోరినేషన్ చేయించారు. వర్షాలు కురుస్తుండడంతో ప్రజలకు సురక్షితమైన నీరు అందించాలని ట్యాంకు శుభ్రపరిచామని ఈవో విశ్వనాథం తెలిపారు. రేపటి నుండి యథావిధిగా తాగునీటి సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...