Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదలతో ఆరు రెట్లు విస్తరించిన నదీ ప్రవాహం

Follow Udayam on Google
Sai Sep 04, 2026 3:25 PM జాతీయంGeneral
ఆగస్టు 26న టిబెట్‌-నేపాల్‌ సరిహద్దులో రాక్‌, మంచు విరిగిపడటంతో వచ్చిన వరదలకు త్రిశూలి నది ఉగ్రరూపం దాల్చింది. రసువా జిల్లాలోని టిమురేలో నది వెడల్పు 78 మీటర్ల నుంచి 350 మీటర్లకు పెరిగింది. నువాకోట్‌లోని చౌప్తోక్‌లో 65 మీటర్లుగా ఉన్న నది 443 మీటర్లకు విస్తరించింది. 1,280 మంది మృతిచెందగా, 5,624 మంది గల్లంతైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...