వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురం సీఐ వీవీసీఎం ఎర్రం నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.... కొమ్మాది, వికలాంగుల కాలనీకి చెందిన ఓ బాలుడు ఆనందపురం బ్రిడ్జి వద్దకు చేరుకొని అక్కడ ఓ ఆటో డ్రైవర్ ను గంభీరం రిజర్వాయర్ ఎక్కడని ప్రశ్నించడంతో,
అనుమానంతో ఆ ఆటో డ్రైవరు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రావడానికి గుర్తించిన బాలుడు తప్పించుకోవాలని చూశాడు. చివరికి పోలీసులు రిస్క్యూ చేసి బాలుడిని పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు.
Comments
Loading comments...

