Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరుగుతున్న తుంగభద్ర జలాశయం నీటిమట్టం

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 3:08 PM జోగులాంబ గద్వాల్ General
పెరుగుతున్న తుంగభద్ర జలాశయం నీటిమట్టం - Udayam
తుంగభద్ర జలాశయంలోకి నీటి ప్రవాహం పెరుగుతోంది. ఆగస్టు 18 ఉదయం 6 గంటలకు ప్రాజెక్టులోకి 16,208 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 8,299 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 93.686 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తిస్థాయికి చేరుకోవడానికి మరో 12.102 టీఎంసీల నీరు అవసరం.

Comments

G
Loading comments...