వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్లో బియ్యం ధరలు మూడు నెలల్లో క్వింటాలుకు రూ.300 నుంచి రూ.900 వరకు పెరిగాయి. సన్నరకం బియ్యం కిలో ధర సగటున రూ.10 పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది.
కృత్రిమ కొరత, ఇతర రాష్ట్రాలకు సన్న వడ్ల తరలింపు, దిగుబడి తగ్గుదల వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...
