వార్తలకు తిరిగి వెళ్లండి
పెరుగుతున్న ధరలు.. సామాన్యుడిపై భారం
అమరేష్ గౌడ్ Jun 27, 2026 5:39 AM కరీంనగర్ 3 viewsabout 2 hours ago

Photo Gallery
నిత్యావసరాలు, సన్నబియ్యం, కోడిగుడ్లు మరియు కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది. ఆదాయం పెరగకపోయినా, రోజువారీ ఖర్చులు భారం కావడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మార్కెట్లో రవాణా సమస్యలు, సరఫరా కొరత వల్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని నిత్యావసరాల ధరలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...
