Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కారు బడుల్లో పెరుగుతున్న ప్రవేశాలు

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Jul 29, 2026 2:49 PM జగిత్యాలతెలంగాణ
సర్కారు బడుల్లో పెరుగుతున్న ప్రవేశాలు - Udayam Digital
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మెరుగైన బోధన, సౌకర్యాలు, ఫలితాలు, ప్రైవేటు ఫీజుల భారంతో తల్లిదండ్రులు సర్కారు బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 782 ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల మంది విద్యార్థులు చదువుతుండగా, ఈ ఏడాది 16 వేల కొత్త ప్రవేశాలు నమోదయ్యాయి. నూతన ప్రవేశాల్లో జిల్లా రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...