వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన స్థానిక MRO కార్యాలయంలో రైతులు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. అలజంగిలో భూ రీసర్వేలో తప్పిదాలు జరగడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు.
ఈ మేరకు జరిగిన తప్పిదాలను సరి చేయాలని MRO శ్రీనుని ఎమ్మెల్యే ఆదేశించారు. రీసర్వే మళ్లీ చేసి తప్పిదాలను సరి చేసి రైతులకు న్యాయం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

