Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి: JC

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 10:06 PM విజయనగరంGeneral
రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి: JC - Udayam
పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జేసీ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్లో 17,888 ఖాతాలకు గాను 2,030 ఖాతాలకే ఈకేవైసీ పూర్తయిందని తెలిపారు. రీ సర్వే 4, 5, 6 విడతల్లో పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు.

Comments

G
Loading comments...