వార్తలకు తిరిగి వెళ్లండి

మిల్లుల్లో ధాన్యం నిల్వలపై అధికారులు తనిఖీలు చేపట్టగా రూ.13 కోట్ల విలువైన ధాన్యం లోటు గుర్తించినట్లు వెల్లడైంది. సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నాయనే నేపథ్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
విజిలెన్స్ తనిఖీల అనంతరం అన్ని మిల్లులను పరిశీలించేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ధాన్యం, బియ్యం నిల్వలను పరిశీలించి వివరాలను నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
