వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లాకు పర్యటనలో ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, MLC కొణిదల నాగబాబును ఆదివారం జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా గ్రామీణ BT రోడ్లకు ఇరువైపులా పెరుగుతున్న జంగిల్ను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. రహదారి భద్రత, ప్రమాదాల నివారణకు సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

