వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో చేయూత పథకం నూతన దరఖాస్తులు, ఆన్లైన్ నవీకరణ ప్రక్రియను కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. ఐటీడీఏ పీఓ మంద మకరందుతో కలిసి ప్రక్రియను పరిశీలించారు.
అనంతరం అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులు, ఆన్లైన్ నవీకరణ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

