వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నగంజాం మండల రెవెన్యూ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పీఎస్ కళ్యాణ్ ఆకస్మిక మృతికి తహశీల్దార్ జె.ప్రభాకరరావు, ఎంపీడీఓ కె.ధనలక్ష్మి సంతాపం ప్రకటించారు.
ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అధికారులు, కళ్యాణ్ అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

