వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్తో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
డిఆర్వో సత్తిబాబు, ఆర్డీవో, తహశీల్దార్లు ఆన్లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
Comments
Loading comments...

