Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిల భవనంలోనే కొనసాగుతున్న రెవెన్యూ సేవలు

Follow Udayam Digital on Google
కౌశిక్ శర్మ Jul 28, 2026 11:10 AM ఖమ్మంతెలంగాణ
శిథిల భవనంలోనే కొనసాగుతున్న రెవెన్యూ సేవలు - Udayam Digital
ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఉన్న భవనం శిథిలావస్థకు చేరడంతో అధికారులు, సిబ్బంది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 1915లో నిర్మించిన ఈ పురాతన భవనంలో పలు భాగాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భయం వ్యక్తమవుతోంది. తహసీల్దార్ కార్యాలయానికి తక్షణమే కొత్త భవనం మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...