వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ, మచిలీపట్నం కేంద్రంగా రైల్వే ఉద్యోగి కిశోర్ ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి రూ.5 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. DRM కార్యాలయంలో పనిచేసే కొందరు కిందిస్థాయి సిబ్బంది సహకారంతో ఈ వ్యవహారం సాగినట్లు సమాచారం.
ఈ ఘటనపై CBIకి ఫిర్యాదులు అందడంతో విచారణ కొనసాగుతోంది. నకిలీ మెడికల్ ధ్రువపత్రాలను తయారు చేయిస్తున్నట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Loading comments...

