Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాజనాధ్ సింగ్ తో రెవంత్ భేటీ

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 4:36 PM జాతీయంGeneral
రాజనాధ్ సింగ్ తో రెవంత్ భేటీ - Udayam
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. దేవరకద్ర డీఆర్‌డీఎల్‌ ప్రాజెక్టుకు ఉచితంగా భూమి కేటాయించాలని కోరారు. ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు ఆహ్వానించారు. ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి ఇప్పటికే 750 ఎకరాలు సేకరించామని సీఎం తెలిపారు. మరో 750 ఎకరాలు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రక్షణ ఎక్స్‌పోలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...