వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడే రాజకీయ గురువని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో నీళ్లు ఉన్నా మోటార్లు ఆన్ చేయడం లేదని, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. కనీసం 'జై తెలంగాణ' అనడానికి కూడా మనసొప్పని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
