Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌కు కేటీఆర్ నోటీసులు

స్వాతి రెడ్డి Jul 23, 2026 6:17 PM హైదరాబాద్about 1 hour ago
రేవంత్‌కు కేటీఆర్ నోటీసులు - Udayam Digital
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా నోటీసులు జారీ చేశారు. గ్లోబరీనా సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారని ఆయన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 48 గంటల్లో బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...