వార్తలకు తిరిగి వెళ్లండి
కొడంగల్పై రేవంత్ ఆరోపణలు

కొడంగల్ నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించి భాజపా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Loading comments...