Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరీత్‌ సమయంతో అర్జీలు పరిష్కరించాలి: కలెక్టర్

Follow Udayam Digital on Google
రూప దేవి Jul 31, 2026 7:52 PM మార్కాపురంఆంధ్రప్రదేశ్
నిరీత్‌ సమయంతో అర్జీలు పరిష్కరించాలి: కలెక్టర్ - Udayam Digital
నిరీత్‌ సమయంలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ఏ. తామీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, జేసీ-2, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...