వార్తలకు తిరిగి వెళ్లండి
ముగిసిన రెస్క్యూ: ఆరుగురు జాలర్లు గల్లంతు

విశాఖ సముద్రంలో మునిగిన బోటు ఘటనలో నాలుగు రోజులుగా సాగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. తీవ్రంగా గాలించినప్పటికీ గల్లంతైన ఆరుగురు జాలర్ల ఆచూకీ లభించలేదు.
ఈ నెల 1న వేటకు వెళ్లిన ఏడుగురిలో బోటు మునిగిపోగా యజమాని ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారి ఆచూకీ దొరక్కపోవడంతో విషాదం మిగిలింది.
Comments
Loading comments...